Avinash Reddy: సీబీఐకి లేఖ రాసిన ఎంపీ అవినాష్‌రెడ్డి

Avinash Reddy Writes Letter To CBI
x

Avinash Reddy: సీబీఐకి లేఖ రాసిన ఎంపీ అవినాష్‌రెడ్డి

Highlights

Avinash Reddy: విచారణకు హాజరుపై ఎంపీ అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి

Avinash Reddy: ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐకి లేఖ రాశాడు. విచారణకు 3,4 రోజులు సమయం కావాలని అవినాష్ రెడ్డి కోరారు. వివిధ పనుల్లో నిమగ్నమైన ఉన్నట్టు తెలిపాడు. అత్యవసర పనులు ఉన్నాయని అవినాష్‌రెడ్డి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories