కృష్ణాజిల్లా మచిలీపట్నంలో దారుణం...మైనరుబాలికపై ఇద్దరు యువకుల అఘాయిత్యం

Atrocity of Two Youths on Minor Girl
x

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో దారుణం...మైనరుబాలికపై ఇద్దరు యువకుల అఘాయిత్యం

Highlights

Krishna District: మైనరు బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం

Krishna District: కృష్ణాజిల్లా మచిలీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు 17 యేళ్ల మైనరు బాలికను కిడ్నాప్‌చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు కేసునమోదుచేశారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరొక నిందితుడికోసం పోలీసులు గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories