విజయీభవ యాత్రను ప్రారంభించిన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి

Nellore: నెల్లూరు జిల్లాలో ప్రచారం స్టార్ట్ చేసిన వైసీపీ అభ్యర్థులు

Jyothi
Published on: 27 Jan 2024 11:04 AM IST
Atmakur MLA Mekapati Vikram Reddy started the VijayibhavaYatra
X

విజయీభవ యాత్రను ప్రారంభించిన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి

Nellore: ఏపీలో ఎన్నికల వాతావరణం మొదలైంది. వరుస సభలు, సమావేశాలతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టాయి. తాము చేసిన అభివృద్ధే ప్రధాన అస్త్రంగా అధికార వైసీపీ అభ్యర్థులు ప్రచారం స్టార్ట్ చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి.. ఏఎస్ పేట మండలం హసనాపురం విజయీభవ ప్రచార యాత్రను ప్రారంభించారు. మరి ఎన్నికల కోసం ఆయన ప్రధాన ప్రచార అస్త్రాలేంటి?. సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయంటోన్న విక్రమ్‌రెడ్డి

Jyothi

Jyothi

Next Story