Coronavirus Effect: ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక చర్యలు

Coronavirus Effect: ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తుంది.

Arun Chilukuri
Updated on: 24 April 2021 3:45 PM IST
APSRTC Removed 50 per cent Seats to Maintain Social Distance
X

Coronavirus Effect: ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక చర్యలు

Coronavirus Effect: ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తుంది. కొవిడ్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీ బస్సుల్లో 50 శాతం సీట్లు మాత్రమే కేటాయించింది. ఆన్‌లైన్‌ టికెట్‌ రిజర్వేషన్లలో కూడా మార్పులు చేసింది. ఆర్టీసీ ఉద్యోగులు కొవిడ్ బారిన పడుతుండటంతో ఏపీఎస్‌ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. నిన్న ఒక్కరోజే సుమారు 120 మంది ఆర్టీసీ ఉద్యోగులు కరోనా బారిన పడటంతో చర్యలు తీసుకుంది ఏపీఎస్‌ఆర్టీసీ.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story