రేపు ఎస్‌ఈసీ నిమ్మగడ్డతో డీజీపీ భేటీ

*తొలి దశ ఎన్నికలు సజావుగా జరిగిన నేపథ్యంలో ఎస్‌ఈసీని కలవనున్న అధికారులు *మిగిలిన దశల ఎన్నికలపై కలిసి చర్చించనున్న సీఎస్‌, డీజీపీ

Arun Chilukuri
Published on: 10 Feb 2021 6:33 PM IST
రేపు ఎస్‌ఈసీ నిమ్మగడ్డతో డీజీపీ భేటీ
X

రేపు ఉదయం 11గంటలకు ఏపీ ఎస్‌ఈసీతో సీఎస్‌, డీజీపీ సమావేశంకానున్నారు. తొలి దశ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగిన నేపథ్యంలో ఎస్‌ఈసీని కలవనున్నారు. మిగిలిన మూడు విడతల ఎన్నికలపై ఎస్‌ఈసీతో చర్చించనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story