గుంటూరు జిల్లా పల్నాడులో ఏకగ్రీవాల మోత

గుంటూరు జిల్లా పల్నాడులో ఏకగ్రీవాల మోత
x

గుంటూరు జిల్లా పల్నాడులో ఏకగ్రీవాల మోత

Highlights

ఏపీలో ఏకగ్రీవాలు పర్వం కొనసాగుతోంది. గుంటూరు జిల్లా పల్నాడులో ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. మాచర్లలో 77 గ్రామాలకు 3 నామినేషన్లు దాఖలు కాగా... 74...

ఏపీలో ఏకగ్రీవాలు పర్వం కొనసాగుతోంది. గుంటూరు జిల్లా పల్నాడులో ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. మాచర్లలో 77 గ్రామాలకు 3 నామినేషన్లు దాఖలు కాగా... 74 గ్రామాలు ఏకగ్రీవమైయ్యాయి. ఈ 74 గ్రామాల్లో వైసీపీ మద్దతు దారులు ఏకగ్రీవాల మోత మోగించారు. ఇక గురజాల రెవెన్యూ డివిజన్‌లోనూ ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. అయితే మాచర్ల ఏకగ్రీవాలపై టీడీపీ గగ్గోలు పెడుతోంది. బలవంతపు ఏకగ్రీవాలు అంటూ ఆరోపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories