Andhra Pradesh: ఏపీలో MPTC, ZPTC స్థానాలకు ఆదివారం కౌంటింగ్
Andhra Pradesh: ఆరు నెలలుగా పరిషత్ ఎన్నికలపై ఉత్కంఠ
ఏపీ లో ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు (ఫైల్ ఇమేజ్)
Andhra Pradesh: హైకోర్టు తీర్పుతో ఏపీలో MPTC, ZPTC స్థానాలకు ఆదివారం కౌంటింగ్ జరగనుంది. మొత్తం రాష్ట్ర వ్యా్ప్తంగా ఆరు నెలలుగా ఎదురు చూస్తున్న పరిషత్ ఫలితాలు వెలువడటం ఉత్కంఠగా మారింది. ఆదివారం ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
Next Story




