ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇక లేరు

AP Minister Mekapati Goutham Reddy is no more
x

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇక లేరు

Highlights

Mekapati Goutham Reddy: గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు.

Mekapati Goutham Reddy: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (49) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు. ఈ ఉదయం గుండెపోటు రావడంతో హుటాహుటిన గౌతమ్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. గౌతమ్‌రెడ్డి ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories