AP high Court: పరిషత్ ఎన్నికలపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ

AP High Court Hearing on Parishad Elections Today
x

ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

Highlights

AP high Court: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పిటిషన్లపై హైకోర్టులో విచారణ

AP High Court: ఏపీలో పరిషత్ ఎన్నికలపై ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. ఎస్ఈసీ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ బీజేపీ, టీడీపీ నేత వర్లరామయ్య పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాయి. ఇవాళ ఉదయం ఎస్‌ఈసీ తరఫున వాదనలు విననుంది హైకోర్టు.


Show Full Article
Print Article
Next Story
More Stories