పట్టాభికి బెయిల్ మంజూరు.. పోలీసులు ఓవరాక్షన్ తగ్గించుకోవాలన్న హైకోర్ట్

AP High Court Grants Bail to Pattabhi
x

పట్టాభికి బెయిల్.. పోలీసులను ఓవరాక్షన్ తగ్గించుకోవాలన్న న్యాయమూర్తి

Highlights

AP High Court: టీడీపీ నేత పట్టాభికి బెయిల్‌ మంజూరైంది.

AP High Court: టీడీపీ నేత పట్టాభికి బెయిల్‌ మంజూరైంది. బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. వాదనలు, ప్రతివాదనలు విన్న న్యాయమూర్తి పోలీసులను ఓవరాక్షన్‌ తగ్గించుకోవాలని సూచించారు. 41 సీఆర్పీసీ సమాధానం రాకుండానే ఎందుకు అరెస్ట్‌ చేశారంటూ ధర్మాసనం పోలీసులను ప్రశ్నించింది. 3 CMM మేజిస్ట్రేట్‌ ఎలా రిమాండ్‌ ఇచ్చిందో చెప్పాలని హైకోర్టు వివరణ కోరింది. ప్రస్తుతం పట్టాభి రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పట్టాభికి బెయిల్ రావడంపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories