Breaking News: ఏపీ పరిషత్‌ ఎన్నికలకు బ్రేక్‌

AP High Court Gives Break to Panchayat Election
x

Breaking News: ఏపీ పరిషత్‌ ఎన్నికలకు బ్రేక్‌

Highlights

Breaking News: ఏపీ పరిషత్‌ ఎన్నికలకు బ్రేక్ పడింది.

Breaking News: ఏపీ పరిషత్‌ ఎన్నికలకు బ్రేక్ పడింది. రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోడ్‌ విధించకపోవడమే కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది ఎస్‌ఈసీ. నాలుగు వారాల కోడ్‌ అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది ధర్మాసనం.

Show Full Article
Print Article
Next Story
More Stories