అమరావతి రైతులు వేసిన పాదయాత్ర పిటిషన్ కొట్టేసిన ఏపీ హైకోర్టు

AP high court dismissed the padayatra petition filed by amaravati farmers
x

అమరావతి రైతులు వేసిన పాదయాత్ర పిటిషన్ కొట్టేసిన ఏపీ హైకోర్టు 

Highlights

* ధర్మాసనం షరతులకు లోబడే పాదయత్ర జరగాలన్న హైకోర్టు

AP High Court: అమరావతి రైతులు వేసిన పాదయాత్ర పిటిషన్‌‌ను ఏపీ హైకోర్టు కొట్టి వేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరించేది లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ధర్మాసనం షరతులకు లోబడే పాదయాత్ర జరగాలని పేర్కొంది. పాదయాత్రలో పాల్గొనకుండా ఏ విధంగానైనా సంఘీభావం తెలుపవచ్చని న్యాయస్థానం తెలిపింది.

పాదయాత్ర రద్దు చేయాలని డీజీపీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. డీజీపీ ఇచ్చిన గుర్తింపు కార్డులు లేదా ఏ ఇతర గుర్తింపు కార్డునైనా పోలీసులు అడిగితే చూపించాలని రైతులకు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఎట్టి పరిస్ధితులలో ఉల్లంఘించరాదని రైతులను హైకోర్టు ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories