దీపావళి సంబరాల పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

దీపావళి సంబరాల పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
x
Highlights

కరోనా సమయంలో దీపావళి సంబరాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం కేవలం రెండు గంటలు మాత్రమే టపాసులు...

కరోనా సమయంలో దీపావళి సంబరాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం కేవలం రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చేందుకు అనుమతిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరోనా బాధితులను దృష్టిలో పెట్టుకొని రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకే టపాసులు కాల్చుకోవాలని ప్రభుత్వం సూచించింది. అలాగే కేవలం కాలుష్యరహిత టపాసులు మాత్రమే అమ్మకాలు జరపాలని ఆదేశించిన ఏపీ ప్రభుత్వం. షాపుల వద్ద శానిటైజర్ వాడొద్దని సూచించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories