APSRTC: ఆర్టీసీ ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

AP Govt Decided to Provide Corporate Insurance Facility to RTC Employees | Good News For APSRTC Employees
x

ఆర్టీసీ ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

Highlights

APSRTC: ప్రమాదవశాత్తు ఉద్యోగి చనిపోతే రూ. 40 లక్షల బీమా, వికలాంగులైతే రూ.30 లక్షలు, సహజ మరణానికి రూ.5 లక్షలు

APSRTC: ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేట్ బీమా సౌకర్యం కల్పించింది. ప్రమాదవశాత్తు ఉద్యోగి చనిపోతే 40 లక్షల బీమా సౌకర్యం కల్పించనున్నారు. శాశ్వత వికలాంగులైతే 30 లక్షలు, సహజ మరణానికి 5 లక్షల బీమా వర్తిస్తుంది. ఇందుకోసం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది ప్రభుత్వం. అంతేకాకుండా మరణించిన ఉద్యోగుల పిల్లల విద్యారుణాలు, ఆడపిల్లల వివాహ రుణాల మాఫీ కూడా కల్పించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories