AP Govt: రఘురామ విషయంలో ఏపీ ప్రభుత్వం తీరు దారుణం- కన్నా

AP Govt. Acted in Vengeance Against Raghurama Krishnam Raju
x

ఇమేజ్ సోర్స్ (ది హన్స్ ఇండియా )

Highlights

AP Govt: ఎంపీ రఘురామ విషయంలో జగన్‌ ప్రభుత్వం ఆటవికంగా వ్యవహరించిందని, ఆ తీరును ఖండిస్తున్నామని అన్నారు ఏపీ బీజేపీ సీనియర్‌ నేత కన్నా లక్ష్మీనారాయణ.

AP Govt: ఎంపీ రఘురామ విషయంలో జగన్‌ ప్రభుత్వం ఆటవికంగా వ్యవహరించిందని, ఆ తీరును ఖండిస్తున్నామని అన్నారు ఏపీ బీజేపీ సీనియర్‌ నేత కన్నా లక్ష్మీనారాయణ. ఇది సీఎం జగన్‌ కక్ష సాధింపు చర్యేనంటూ వ్యాఖ్యానించారు. ఓ పక్క కరోనా సెకండ్‌వేవ్‌ విజృంభిస్తుంటే.. ఈ సమయంలో కూడా నీచ రాకీయాలు చేస్తున్నారంటూ ఆరోపించారు కన్నా. ఇప్పటికైనా ఏపీ సీఎం బెడ్లు, ఆక్సిజన్‌ నిల్వలు, మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పెంచడంపై దృష్టి సారించాలని అన్నారు కన్నా.

Show Full Article
Print Article
Next Story
More Stories