Andhra Pradesh: ఏపీ ఆర్థికశాఖలో ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్

AP Government Suspends Three Employees of Finance Department
x

ఫైనాన్సియల్ డిపార్ట్మెంట్ నుంచి ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Andhra Pradesh: ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లు, ఒక అసిస్టెంట్ సెక్రెటరీపై వేటు

Andhra Pradesh: ఏపీ ఆర్థికశాఖలో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. ఎస్వోలు శ్రీనిబాబు,వరప్రసాద్ , ఏఎస్ వెంకటేశ్వర్లు సస్పెండ్ అయ్యారు. ఆర్థికశాఖకు చెందిన కీలక సమాచారాన్ని లీక్ చేశారన్న అభియోగంపై ప్రభుత్వం వీరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచివెళ్లరాదని ఆదేశించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories