ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం పిటిషన్‌

AP government petition challenging sec decision on localbody elections
x
Highlights

ఏపీ ఎస్‌ఈసీ నిర్ణయంపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది....

ఏపీ ఎస్‌ఈసీ నిర్ణయంపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం ఈ పిటిషన్‌ను విచారించనుంది హైకోర్టు. రాష్ర్ట ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు కరోనా ఉధృతి కొనసాగుతుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూలు జారీ చేయడాన్ని అధికార పక్షం మండిపడుతోంది. రాజకీయ దురుద్దేశ్యంతోనే నిమ్మగడ్డ ఇలాంటి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories