అవ్వాతాతలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. పెన్షన్‌ రూ.2500కు పెంపు...

AP Government Good News to Pension Holders by Increasing Pension 2250 to 2500 | AP Breaking News
x

అవ్వాతాతలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. పెన్షన్‌ రూ.2500కు పెంపు... 

Highlights

AP - Breaking News: ప్రస్తుతం రూ.2,250 పెన్షన్‌ ఇస్తున్న జగన్‌ ప్రభుత్వం...

AP - Breaking News: కొత్త ఏడాదిలో అవ్వాతాతలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. పెన్షన్‌ను 2వేల 500కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన పెన్షన్‌ వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలవుతుంది. గతంలో 2వేల 250 పెన్షన్‌ ఇచ్చింది జగన్‌ ప్రభుత్వం.

Show Full Article
Print Article
Next Story
More Stories