MA Sharif: శాసన మండలి మాజీ చైర్మన్ MA షరీఫ్ సంచలన వ్యాఖ్యలు

X
శాసన మండలి మాజీ చైర్మన్ MA షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
Highlights
MA Sharif: 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, వామపక్షాల కూటమి ఏర్పడాలి
Arun Chilukuri30 Dec 2021 7:01 AM GMT
MA Sharif: పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన గౌరవసభలో శాసన మండలి మాజీ చైర్మన్ MA షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జనసేన ఒంటరిగా పోటీ చేసే అవకాశం లేదన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, వామపక్షాల కూటమిగా పోటీ చేస్తాయని అన్నారు. దుష్ట పరిపాలనను అంతమొందించేందుకు అందరూ కలిసి పని చేయాల్సిన అవసరముందన్నారు. అభ్యర్థి ఎవరైనా అందరూ కలిసి పని చేసి గెలిపించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నేతలు అవినీతి ద్వారా సంపాదించిన డబ్బుతో ఓటుకు రెండు నుంచి మూడు వేలు ఇవ్వవచ్చు అని కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలన్నా అమరావతి అభివృద్ధి జరగాలన్నా మళ్లీ చంద్రబాబు సీఎం కావాల్సిందే అని అన్నారు.
Web TitleAP Ex Legislature Chairman MA Sharif sensational Comments | AP News Today
Next Story
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
Hyderabad: హైదరాబాద్ గచ్చిబౌలి పీఎస్ పరిధిలో దారుణం
29 May 2022 12:09 PM GMTRussia: శక్తివంతమైన క్షిపణని ప్రయోగించిన రష్యా
29 May 2022 11:49 AM GMTNorth Korea: కరోనాను కంట్రోల్ చేసిన కిమ్
29 May 2022 11:21 AM GMTYV Subba Reddy: తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనం అయ్యే వరకు ఓపికతో...
29 May 2022 10:59 AM GMTAxis Bank: యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకి బ్యాడ్న్యూస్.. జూన్ 1...
29 May 2022 10:30 AM GMT