AP News: ఏపీ సచివాలయంలో పీఆర్సీ సహా ఉద్యోగుల సమస్యలపై చర్చ

The AP Secretariat Discussion at The Meeting on Employee Issues Including PRC
x

ఏపీ సచివాలయంలో ఆర్థిక ముఖ్య కార్యదర్శులతో సమావేశం (ఫోటో-ది హన్స్ ఇండియా    )

Highlights

ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో ఆర్థిక, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శులు భేటీ కానున్నారు

AP News: ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో ఆర్థిక, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పీఆర్సీతో పాటు ఉద్యోగుల సమస్యలపై అధికారులు చర్చించనున్నారు. పీఆర్సీతో తమ డిమాండ్లను నెరవేర్చాలని ఉద్యోగ సంఘాలు సమ్మె చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఏపీ సీఎస్ సమీర్ శర్మకు ఉద్యమ కార్యాచరణ నోటీసులు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ మీటింగ్‌కు హాజరుకావాలని ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం పంపింది. దీంతో ఈ భేటీ తర్వాత ఉద్యోగులు సంతృప్తి చెందుతారా ఉద్యమిస్తారా అనేది ఆసక్తిగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories