ప్రభుత్వంపై దూకుడు పెంచిన ఏపీ ఉద్యోగులు

AP Employees Increased Aggression Against The Government
x

ప్రభుత్వంపై దూకుడు పెంచిన ఏపీ ఉద్యోగులు

Highlights

AP Employees: ఉద్యోగుల నిరసనతో సచివాలయంలో నిలిచిపోయిన ప్రభుత్వ కార్యకలాపాలు.

AP Employees: ఏపీ ఉద్యోగులు ప్రభుత్వం దూకుడు పెంచారు. సచివాలయంలోని ఉద్యోగులు పెన్‌డౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు. సచివాలయంలో కంప్యూటర్లు షట్‌డౌన్ చేసి నిరసన తెలుపుతున్నారు. ఉద్యోగుల నిరసనతో సచివాలయంలో ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories