సీఎం జగన్ కీలక ప్రకటన.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు..

సీఎం జగన్ కీలక ప్రకటన.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు..
Jagan: వ్యవసాయ రంగానికి ఇస్తున్న విద్యుత్పై ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు.
Jagan: వ్యవసాయ రంగానికి ఇస్తున్న విద్యుత్పై ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. ఏపీలో త్వరలోనే వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ దిశగా శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతం అయ్యిందని CM గుర్తు చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఏర్పాటు వల్ల నాణ్యమైన విద్యుత్ అందుతుందన్నారు. రాజకీయ లబ్ధి కోసమే సాగు మోటార్లకు మీటర్లపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని జగన్ విమర్శించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఇవాళ వ్యవసాయ శాఖపై జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 16న రైతు భరోసా నిధులు విడుదల చేస్తామన్నారు. జూన్ మొదటి వారంలో రైతులకు పంట నష్టపరిహారం పంపిణీ చేస్తామన్నారు. అదే నెలలో 3 వేల ట్రాక్టర్లు సహా, 4 వేల 14 వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేస్తామని తెలిపారు.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
బిహార్లో కన్నీటి పర్యంతమైన గ్రాడ్యుయేట్ ఛాయ్వాలీ
20 Aug 2022 2:07 AM GMTబీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
20 Aug 2022 1:43 AM GMTఇవాళ మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ
20 Aug 2022 1:28 AM GMTChandrababu: ఏపీలో దుర్మార్గపు పాలనను అంతమొందించాలి
20 Aug 2022 1:09 AM GMTముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
19 Aug 2022 4:15 PM GMT