CM Jagan: సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ 2.0ను ప్రారంభించిన జగన్

AP CM Jagan Launches AP Seva Portal | AP News Today
x

సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ 2.0ను ప్రారంభించిన జగన్ 

Highlights

CM Jagan: ఇంటి గడప దగ్గరకే పథకాలు అందిస్తున్నాం

CM Jagan: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ 2.0ను ప్రారంభించారు. ఏపీ సేవా పేరుతో పోర్టల్‌ను ప్రారంభించారు. వేర్వేరు శాఖలన్నీ ఒకే పోర్టల్ కిందకి రానున్నాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ కొత్త పోర్టల్ ద్వారా బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఇంటి గడప దగ్గరకే పథకాలు అందిస్తున్నామని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories