AP CM Jagan: కరోనాతో సహజీవనం చేయాల్సిందే -సీఎం జగన్‌

AP CM Jagan: కరోనాపై సీఎం జగన్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 13 May 2021 1:04 PM IST
AP CM Jagan Interesting Comments on Coronavirus
X

AP CM Jagan: కరోనాతో సహజీవనం చేయాల్సిందే -సీఎం జగన్‌

AP CM Jagan: కరోనాపై సీఎం జగన్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనాతో సహజీవనం చేయాల్సిందేనన్న ఆయన.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. దేశంలో ప్రజలందరికీ పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ వేయాలంటే 172 కోట్ల డోసులు అవసరమని స్పష్టం చేశారు సీఎం జగన్‌. దేశం మొత్తంలో రెండు కంపెనీలే కోవిడ్‌ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. ఏపీకి 7కోట్లు టీకాలు కావాలన్న సీఎం జగన్‌ రాష్ట్ర ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story