ఢిల్లీలో ఏపీ సీఎం జగన్ ... ప్రధానితో కీలక భేటీ

AP CM Jagan in Delhi
x

ఢిల్లీలో ఏపీ సీఎం జగన్ ... ప్రధానితో కీలక భేటీ

Highlights

Delhi: ఉదయం 10.30 గంటలకు మోడీతో జగన్ సమావేశం

Delhi: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ఢిల్లీకి పయనమయ్యారు. రేపు ఉదయం రాష్ట్రపతి ముర్ము, ఉప రాష్ట్రపతి ధన్‌కర్‌ను మర్యాదపూర్వకంగా కలువనున్నారు. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. ఉదయం పదిన్నర గంటలకు ప్రధాని మోడీతో జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను జగన్ ప్రస్తావించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories