కాసేపట్లో అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ భేటీ

కాసేపట్లో అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ భేటీ
x

కాసేపట్లో అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ భేటీ

Highlights

*ఆన్‌లైన్‌లో కాకాని అధ్యక్షతన చర్చించనున్న కమిటీ *ఎస్‌ఈసీపై మంత్రుల ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న ఏపీ స్పీకర్ *మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి ఫిర్యాదులపై చర్చ *మంత్రుల ఫిర్యాదును ప్రివిలేజ్‌ కమిటీకి సిఫార్సు చేయనున్న స్పీకర్

కాసేపట్లో అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ భేటీ కానుంది. ఎస్‌ఈసీ నిమ్మగడ్డపై మంత్రుల ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్నారు ఏపీ స్పీకర్. ఈ విషయమై ఆన్‌లైన్‌లో కాకాని అధ్యక్షతన మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి ఫిర్యాదులపై కమిటీ చర్చించనుంది. అనంతరం మంత్రుల ఫిర్యాదును స్పీకర్‌, ప్రివిలేజ్‌ కమిటీకి సిఫార్సు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories