ఎస్ఈసీ నిమ్మగడ్డపై ఫిర్యాదు.. ముగిసిన ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం

X
Highlights
*ఎస్ఈసీ నిమ్మగడ్డపై మంత్రులు ఇచ్చిన ఫిర్యాదును ఆమోదించిన ప్రివిలేజ్ కమిటీ *మరోసారి నేరుగా ప్రివిలేజ్ కమిటీ సమావేశం కావాలని నిర్ణయం *తర్వాత సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు కమిటీ వెల్లడి
Arun Chilukuri2 Feb 2021 2:09 PM GMT
ఏపీ ఆసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం ముగిసింది. ఎస్ఈసీ నిమ్మగడ్డపై మంత్రులు ఇచ్చిన ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీ ఆమోదించింది ఎస్ఈసీ ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీ విచారణకు స్వీకరించింది. మరోసారి నేరుగా ప్రివిలేజ్ కమిటీ సమావేశం కావాలని నిర్ణయించింది. మంత్రుల ఫిర్యాదుపై పూర్తి స్థాయి విచారణ జరపనున్నది కమిటీ. తర్వాత జరిగే సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కమిటీ వెల్లడించింది.
Web TitleAP Assembly Privilege Committee meeting ends
Next Story
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్ధులకు పాఠ్య పుస్తకాల కష్టాలు
29 Jun 2022 3:12 AM GMTమన్యాన్ని వణికిస్తున్న సీజనల్ వ్యాధులు
29 Jun 2022 2:46 AM GMTవ్యవసాయ సీజన్ మొదలైనా నైరాశ్యంలో రైతన్న
29 Jun 2022 2:08 AM GMTONGC Helicopter Crash: ఓఎన్జీసీకి చెందిన హెలికాప్టర్కు ప్రమాదం
29 Jun 2022 1:29 AM GMTMeena Husband Death: నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం
29 Jun 2022 1:16 AM GMT