AP News: 4 లోక్‌సభ, 9 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల ప్రకటన

Announcement Of TDP Candidates For 4 Lok Sabha And 9 Assembly Seats
x

AP News: 4 లోక్‌సభ, 9 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల ప్రకటన 

Highlights

AP News: 4 లోక్‌సభ, 9 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల ప్రకటన

AP News: ఏపీ అసెంబ్లీ ఎన్నికల, కేంద్ర లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల మరో జాబితాను తాజాగా విడుదల చేసింది. టీడీపీ నుంచి 9 అసెంబ్లీ, 4 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. అసెంబ్లీ అభ్యర్థులు: చీపురుపల్లి-కళా వెంకట్రావు, భీమిలి-గంటా శ్రీనివాసరావు, పాడేరు-వెంకటరమేశ్‌నాయుడు, దర్శి-గొట్టిపాటి లక్ష్మి, రాజంపేట-సుగవాసి సుబ్రహ్మణ్యం, ఆలూరు-వీరభద్రగౌడ్‌, గుంతకల్లు-గుమ్మనూరు జయరామ్‌, అనంతపురం అర్బన్‌- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌, కదిరి- కందికుంట వెంకట ప్రసాద్‌. లోక్‌సభ అభ్యర్థులు: విజయనగరం-కలిశెట్టి అప్పలనాయుడు, ఒంగోలు-మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కడప-భూపేశ్‌రెడ్డి, అనంతపురం- అంబికా లక్ష్మీనారాయణలు పోటీ చేయనున్నట్లు టీడీపీ ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories