ఫిబ్రవరిలో ఏపీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ఎస్ఈసీ

X
Highlights
ఫిబ్రవరిలో ఏపీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ఎస్ఈసీ ఉన్నట్టు తెలుస్తోంది. భవిష్యత్లో ఫైనాన్స్ కమిషన్...
Arun Chilukuri17 Nov 2020 1:00 PM GMT
ఫిబ్రవరిలో ఏపీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ఎస్ఈసీ ఉన్నట్టు తెలుస్తోంది. భవిష్యత్లో ఫైనాన్స్ కమిషన్ నిధులు రావాలంటే ఎన్నికల నిర్వహణ తప్పనిసరి అని ఎస్ఈసీ నిమ్మగడ్డ తెలిపారు. ప్రభుత్వంతో సంప్రదించాక ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణ రాజ్యాంగబద్ధ, న్యాయబద్ధమైన బాధ్యతన్న నిమ్మగడ్డ ఏపీలో కరోనా అదుపులోకి వస్తోందని కరోనా కట్టడికి డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది నిస్వార్థంగా పనిచేస్తున్నారన్నారు. గతంలో 10 వేలు కేసులుంటే ఇప్పుడు 753కి తగ్గాయని అన్నారు నిమ్మగడ్డ.
Web TitleAndhra Pradesh: SEC contemplates to hold Local Body elections in February 2021
Next Story
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMTHyderabad: ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత
29 Jun 2022 6:52 AM GMTజమున హేచరీస్ భూముల పంపిణీ
29 Jun 2022 6:49 AM GMTకోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
29 Jun 2022 6:26 AM GMTసాలు మోడీ- సంపకు మోడీ .. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు
29 Jun 2022 5:41 AM GMTTDP నేత అయ్యన్నపాత్రుడిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్
29 Jun 2022 4:58 AM GMTAP Employees: ఏపీ ఉద్యోగుల జీపీఎస్ ఖాతాల్లో సొమ్ము మాయం
29 Jun 2022 4:36 AM GMT
Health Tips: ఈ జ్యూస్లు తాగితే ప్రమాదంలో పడినట్లే..!
29 Jun 2022 9:30 AM GMTNiranjan Reddy: బీజేపీ టూరిస్ట్లు నెల రోజులకు ఓసారి వచ్చి...
29 Jun 2022 9:26 AM GMTఅమర్నాథ్ యాత్రకు మొదటి బ్యాచ్.. యాత్రకు వెళ్లిన 3వేల మంది భక్తులు..
29 Jun 2022 9:02 AM GMTYCP Plenary: జులై 8,9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ
29 Jun 2022 8:10 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్కు ఆహ్వానం .. పవన్కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMT