దారుణం: కూతురు, అల్లుడు చేతిలో హత్యకు గురైన తల్లిదండ్రులు

X
Highlights
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ ఇద్దరు దంపతులు హత్యకు...
Arun Chilukuri16 Dec 2020 8:13 AM GMT
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ ఇద్దరు దంపతులు హత్యకు గురయ్యారు. అయితే కన్న కూతురే భర్తతో కలిసి తల్లిదండ్రులను చంపారని తెలుస్తోంది. గ్రామానికి చెందిన ముత్తయ్య, సుగుణమ్మ దంపతులకు కూతురు మనీషా ఉంది. మనీషా కోట బాబురావుతో నాలుగు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులకు మనీషాకు కలహాలు ఏర్పడ్డాయి. ఈ కోపంతో మనీషా తన భర్తతో కలిసి తల్లిదండ్రులను అతి దారుణంగా చంపేసి, పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Web TitleAndhra Pradesh: Man kills in-laws in Jaggaiahpet
Next Story
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
మన్యాన్ని వణికిస్తున్న సీజనల్ వ్యాధులు
29 Jun 2022 2:46 AM GMTవ్యవసాయ సీజన్ మొదలైనా నైరాశ్యంలో రైతన్న
29 Jun 2022 2:08 AM GMTONGC Helicopter Crash: ఓఎన్జీసీకి చెందిన హెలికాప్టర్కు ప్రమాదం
29 Jun 2022 1:29 AM GMTMeena Husband Death: నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం
29 Jun 2022 1:16 AM GMTAmarnath Yatra 2022: అమర్నాథ్ యాత్రకు ఏర్పాట్లు ముమ్మరం
29 Jun 2022 1:06 AM GMT