Andhra Pradesh: రేషన్ డీలర్లకు జగన్ సర్కార్ షాక్

X
Ration Dealers File Photo
Highlights
Andhra Pradesh:రేషన్ డీలర్లకు జగన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది
Samba Siva Rao26 April 2021 4:09 AM GMT
Andhra Pradesh: రేషన్ డీలర్లకు జగన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన కమీషన్లో టీడీఎస్ కట్ చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారుల ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో డీలర్ కు కమీషన్లో రూ .20 వేల వరకు కోత పడే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వ నిర్ణయం పై రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మేరకు రేషన్ డీలర్ల సంఘం అధ్యక్ఝుడు మండాది వెంకట్రావు మాట్లాడుతూ... న్యాయంగా ఇచ్చే కమీషన్లో టీడీఎస్ పేరుతో కోత పెట్టడం అన్యాయమని వాపోయారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పని చేస్తే... ఇదేనా బహుమతి ఇదేనా అని నిలదీశారు. ఆనాడు అధికారులు చెప్పిందొకటి.. ఇప్పుడు చేస్తుందొకటి మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
Web TitleAndhra Pradesh Govt Shock to Ration Dealers
Next Story
గోరంట్ల మాధవ్ విషయంలో అతిగా స్పందించొద్దు.. వంగలపూడి అనితకు బెదిరింపు కాల్స్..
9 Aug 2022 10:22 AM GMTJayasudha: బీజేపీలోకి సినీనటి జయసుధ...?
9 Aug 2022 8:03 AM GMTటీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్పై కేసు నమోదు
9 Aug 2022 7:50 AM GMTTelangana News: వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టే
8 Aug 2022 9:38 AM GMTBreaking News: కామన్వెల్త్ గేమ్స్లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMT
ఎంపీ గోరంట్ల వీడియోపై తీవ్రంగా స్పందించిన చంద్రబాబు
9 Aug 2022 1:30 PM GMTVishwak Sen: విశ్వక్ సేన్ కోసం.. ఆ పాత్రలో వెంకీ..
9 Aug 2022 1:11 PM GMTMLA Raja Singh: డేట్ రాసి పెట్టుకోండి.. వందశాతం నన్ను చంపేస్తారు..
9 Aug 2022 12:14 PM GMTMP Margani Bharat: గోరంట్ల వీడియో నిజమని తేలితే చర్యలు తప్పవు..
9 Aug 2022 12:06 PM GMTగోరంట్ల మాధవ్పై లోక్సభ స్పీకర్కు టీడీపీ ఎంపీల ఫిర్యాదు
9 Aug 2022 11:49 AM GMT