Andhra Pradesh: కోవిడ్ అనంతర సమస్యలతో బాధపడుతున్న గవర్నర్

Andhra Pradesh Governor Biswabhusan Harichandan Health Bulletin Released
x

కరోనా అన్తరా సమస్యలతో బాధపడుతున్న ఏపీ గవర్నర్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Andhra Pradesh: గ్యాస్ట్రిక్, డయేరియా గుర్తించిన వైద్యులు

Andhra Pradesh: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హెల్త్ బులెటిన్ విడుదలైంది. కోవిడ్ అనంతర సమస్యలతో గవర్నర్ బాధపడుతున్నారు. మరియు గ్యాస్ట్రిక్, డయేరియాను గుర్తించారు వైద్యులు. డాక్టర్ నాగేశ్వర రెడ్డి పర్యవేక్షణలో గవర్నర్‌కు ట్రీట్‌మెంట్ కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories