Andhra Pradesh: ఇవాళ పీఆర్సీ ప్రకటించనున్న ఏపీ ప్రభుత్వం

X
సీఎం జగన్ (ఫైల్ ఫోటో)
Highlights
మధ్యాహ్నం సీఎం జగన్కు తుదినివేదిక ఇవ్వనున్న పీఆర్సీ కమిటీ నివేదిక పరిశీలన అనంతరం ఫిట్మెంట్ను ఖరారు చేయనున్న సీఎం జగన్
Sandeep Reddy13 Dec 2021 7:57 AM GMT
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం ఇవాళ పీఆర్సీ ప్రకటించనుంది. మధ్యాహ్నం సీఎం జగన్కు పీఆర్సీ కమిటీ తుది నివేదిక అందించనుంది. ఇక నివేదికను పరిశీలించిన అనంతరం ఫిట్మెంట్ను ఖరారు చేయనున్నారు సీఎం జగన్. సీఎం నిర్ణయం తర్వాత ఉద్యోగ సంఘాలకు సమాచారం ఇవ్వనున్నారు. ఇవాళ సాయంత్రం సీఎస్ అధికారికంగా ప్రకటించనున్నారు.
Web TitleAndhra Pradesh Government Will Announce Employees PRC Today 13 12 2021
Next Story
మహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMT
ఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTపంజాగుట్ట పీఎస్లో రాంగోపాల్వర్మ ఫిర్యాదు
28 May 2022 6:39 AM GMTMinister Roja: ఎన్టీఆర్ పేరు వింటేనే చంద్రబాబుకు వెన్నులో వణుకు...
28 May 2022 6:23 AM GMTకృష్ణా నదిలో పురాతన రాతి విగ్రహాలు గుర్తింపు
28 May 2022 6:10 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMT