Andhra Pradesh: ఏపీ ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం నుంచి పిలుపు

Andhra Pradesh Government Calls AP Employees Union to Discuss the Problems of Employees
x

ఏపీ ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం నుంచి పిలుపు

Highlights

ఇవాళ మధ్యాహ్నం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పీఆర్సీ సహా ఉద్యోగుల సమస్యలపై సమావేశంలో చర్చ

Andhra Pradesh: సమ్మెకు సిద్దమవుతున్న వేళ.. ఏపీ ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం నుంచి పిలుపువచ్చింది. ఇవాళ మధ్యాహ్నం జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ మీటింగ్‌కు హాజరుకావాలని ఆహ్వానం పంపింది. ఈ సమావేశంలో పీఆర్సీ సహా ఉద్యోగుల సమస్యలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే ఏపీ సీఎస్ సమీర్ శర్మకు ఉద్యమ కార్యాచరణ నోటీసులు ఇచ్చాయి ఉద్యోగ సంఘాలు. ఈ నెల 7 నుంచి ఉద్యమాలకు సిద్ధమవుతున్న నేపధ్యంలో భేటీలో ఏం జరుగుతుందన్నది ఆసక్తి రేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories