రేపు సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం

Andhra Pradesh Cabinet Meeting Tomorrow | Telugu News
x

రేపు సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం

Highlights

Amaravati: మధ్యాహ్నం 3 గం.లకు అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో భేటీ

Amaravati: రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. గురువారం మధ్యాహ్నం 3 గం.లకు అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అన్ని శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 13 వతేది ఉ.11గం.లకు రాష్ట్ర మంత్రివర్గం భేటీ జరగాల్సి ఉంది. అయితే, అనివార్య కారణాలతో మంత్రివర్గ సమావేశాన్ని ఒకరోజు ముందుగానే అంటే 12వ తేదీన మధ్యాహ్నం 3గం.లకు మార్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories