Andhra Pradesh: మార్చి 7 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Andhra Pradesh Assembly Meetings from March 7
x

మార్చి 7 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Highlights

Andhra Pradesh: మార్చి 7న ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్

Andhra Pradesh: మార్చి 7వ తేది నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సమావేశాల ప్రారంభం రోజున ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories