ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ.. రుషికొండ భవనాన్ని వినియోగంలోకి తీసుకురావడంపై చర్చ

అమరావతిలో కూటమి క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్‌, డీబీవీ స్వామి, కందుల దుర్గేశ్‌ పాల్గొన్నారు.

Arun Chilukuri
Published on: 10 Oct 2025 1:07 PM IST
ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ.. రుషికొండ భవనాన్ని వినియోగంలోకి తీసుకురావడంపై చర్చ
X

అమరావతిలో కూటమి క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్‌, డీబీవీ స్వామి, కందుల దుర్గేశ్‌ పాల్గొన్నారు. గత ప్రభుత్వం రుషికొండలో హరిత రిసార్ట్స్ స్థానంలో ప్యాలెస్ నిర్మాణం చేపట్టింది. ఆ భవనాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగించాలన్న అంశంపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన కమిటీ.. త్వరలోనే ప్రభుత్వానికి నివేదికను అందించనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story