Amit Shah: కాసేపట్లో తిరుమల నుంచి నెల్లూరుకు అమిత్‌షా

Amit Shah will Attend as Chief Guest for Swarna Bharat Trust 20th Anniversary Celebrations in Nellore Today 14 11 2021
x

కాసేపట్లో తిరుమల నుంచి నెల్లూరుకు అమిత్‌షా(ఫైల్ ఫోటో)

Highlights

* వెంకటాచలంలో స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ వార్షికోత్సవాలు * ముఖ్యఅతిథిగా హాజరు కానున్న కేంద్రహోంమంత్రి అమిత్‌షా

Amit Shah: కేంద్రహోంమంత్రి అమిత్‌షా కాసేపట్లో తిరుమల నుంచి నెల్లూరుకు బయలుదేరనున్నారు. ఉదయం 10 గంటల వరకు నెల్లూరు చేరుకుంటారు. జిల్లాలోని వెంకటాచలంలో స్వర్ణభారత్ ట్రస్టు 20వ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ముప్పవరపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి అమిత్‌షా ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories