AP News: ప్రభుత్వ అఫిడవిట్‌పై రాజధాని రైతులు కౌంటర్‌ దాఖలు

Amaravati Formers Filed Counter to AP Govt Affidavit | AP Live News
x

AP News: ప్రభుత్వ అఫిడవిట్‌పై రాజధాని రైతులు కౌంటర్‌ దాఖలు

Highlights

AP News: కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన రాజధాని రైతులు...

AP News: అమరావతి తీర్పు అంశంలో ప్రభుత్వ అఫిడవిట్‌పై రాజధాని రైతులు కౌంటర్‌ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పును అమలు చేయనందుకు కౌంటర్‌తో పాటు కోర్టు ధిక్కార పిటిషన్​ను సైతం వేశారు. రైతుల తరఫున కౌంటర్‌, కోర్టు ధిక్కార పిటిషన్​ను న్యాయవాది ఉన్నం మురశీధర్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ నోటితో నవ్వుతూ.. నొసలుతో వెక్కిరిస్తున్నట్టుగా ఉంది. హైకోర్టు తీర్పును అమలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపించడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories