Amaravati: నేను చదువుకోలేదు, వాళ్లు పెట్టమన్నచోట సంతకం పెట్టా

X
పోలా రవి
Highlights
Amaravati: ఏపీ రాజధాని అసైన్డ్ భూములపై సీఐడీ విచారణ చేపట్టింది.
Arun Chilukuri7 July 2021 10:41 AM GMT
Amaravati: ఏపీ రాజధాని అసైన్డ్ భూములపై సీఐడీ విచారణ చేపట్టింది. అసైన్డ్ భూమి అమ్ముకున్న రైతులు విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తనపై కక్షపూరితంగా వ్యవహరించారని విచారణకు హాజరైన రైతు పోలారవి ఆరోపించారు. దళితుడిగా తన భూమిని అమ్ముకునే హక్కు లేదా అని ప్రశ్నించారు. అమ్ముకున్న పొలం విషయమై తనను సీఐడీ ప్రశ్నించిందని తాను ఐదుగురికి సాక్షి సంతకాలు పెట్టానంటే సీఐడీ వాళ్లు 51 మందికి సాక్షి సంతకం పెట్టానంటున్నారని చెప్పారు. తాను చదువుకోలేదని వాళ్లు పెట్టమన్నచోట సంతకం పెట్టానని రవి చెప్పారు.
Web TitleAmaravati Farmer Confesses Over Giving his Land for Capital
Next Story
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
Audimulapu Suresh: టీడీపీకి ఇదే చివరి మహానాడు
29 May 2022 8:34 AM GMTబీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన శోభారాణి
29 May 2022 8:13 AM GMTశంషాబాద్ ఎయిర్పోర్టులో ఫ్లైబిగ్ విమానానికి తప్పిన ప్రమాదం
29 May 2022 7:45 AM GMTతెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలు.. 42 నుండి 44 డిగ్రీల...
29 May 2022 7:17 AM GMTప్రిన్సిపల్ Vs స్టాప్.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన నల్గొండ...
29 May 2022 6:30 AM GMT