అల్లూరి జిల్లా శివలింగపురం వద్ద పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

A Goods Train Derailed at Sivalingapuram in Alluri District
x

అల్లూరి జిల్లా శివలింగపురం వద్ద పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

Highlights

*శివలింగపురం స్టేషన్‌ వద్ద పట్టాలు తప్పిన 7 బోగీలు

Andhra Pradesh: విశాఖ- కిరండుల్ రైల్వే లైన్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. శివలింగపురం వద్ద పట్టాలు తప్పింది. బోగీల పట్టాలు పక్కకు ఒరిగిపోవడంతో ఆ ట్రాక్ పై రైళ్ల రాకపోకలను నిలిపేశారు. యుద్ధ ప్రాతిపదికన ట్రాక్‌ను క్లియర్ చేసే పనిలో అధికారులు ఉన్నారు. ప్రమాద ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories