అనంతపురం జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి...

Anantapur: ఇద్దరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు...

Shireesha
Published on: 28 May 2022 7:47 AM IST
4 Members Killed in Gas Blast in Anantapur | Live News Today
X

అనంతపురం జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి...

Anantapur: అనంతపురం జిల్లాలో విషాదం నెలకొంది. శెట్టూరు మండలం ములకలేడులోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. సిలిండర్ పేలుడు ధాటికి ఇంటి పైకప్పు కూడా కూలింది. మృతులు దాదు, షర్పున, ఫిర్దోజ్, జైనుబీగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story