
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు 8లక్షల మార్క్ను దాటేశాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 8లక్షల 684 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7లక్షల 62వేల 419మంది కోలుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు 8లక్షల మార్క్ను దాటేశాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 8లక్షల 684 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7లక్షల 62వేల 419మంది కోలుకున్నారు. రికవరీ రేటు ఎక్కువగా ఉండటంతో కేవలం 31వేల 721మంది మాత్రమే వైరస్తో పోరాడుతున్నారు. ఇక, గత 24గంటల్లో 80వేల 238మందికి కరోనా పరీక్షలు చేయగా.... 3765మందికి వైరస్ సోకినట్లు తేలింది. అలాగే, ఈరోజు కొత్తగా 20మంది మృత్యువాత పడటంతో.... మృతుల సంఖ్య 6వేల 544కి పెరిగింది. గుంటూరులో నలుగురు మరణించగా, కడప, కృష్ణాలో ముగ్గురు చొప్పున.... అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరిలో ఇద్దరు చొప్పున మృత్యువాత పడ్డారు. అలాగే, కర్నూలు, ప్రకాశం, విశాఖ, పశ్చిమగోదావరిలో ఒక్కరు చొప్పున మరణించారు.
#COVIDUpdates: 23/10/2020, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) October 23, 2020
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 7,97,789 పాజిటివ్ కేసు లకు గాను
*7,59,524 మంది డిశ్చార్జ్ కాగా
*6,544 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 31,721#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/S4ANh5GgAG

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



