మూడు రాజధానులు కావాలంటూ ఏర్పాటు చేసిన బ్యానర్లను చింపేసిన జనసేన నేతలు

3 Capital for AP Demanding Banners Tore down By Janasena Leaders in Tirupati | AP News Telugu
x

మూడు రాజధానులు కావాలంటూ ఏర్పాటు చేసిన బ్యానర్లను చింపేసిన జనసేన నేతలు 

Highlights

Janasena Leaders: తిరుపతిలో బ్యానర్ల చించివేత కలకలం...

Janasena Leaders: తిరుపతిలో బ్యానర్ల చించివేత కలకలం సృష్టించింది. అమరావతి రైతులకు స్వాతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మూడు రాజధానులు కావాలంటూ ఏర్పాటు చేసిన బ్యానర్లను జనసేన నేతలు చింపివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories