విశాఖ రామానంద ఆశ్రమంలో ఆగని గోవుల మృత్యుఘోష.. ఇప్పటివరకు 24 గోవులు మృతి

24 Cows Died in Visakha Ramananda Ashram Till Now | AP Live News
x

విశాఖ రామానంద ఆశ్రమంలో ఆగని గోవుల మృత్యుఘోష.. ఇప్పటివరకు 24 గోవులు మృతి

Highlights

Ramananda Ashram: రవాణా కోసం కంటైనర్లలో కుక్కేయడంతో మూగజీవాలకు గాయాలు..

Ramananda Ashram: విశాఖ రామానంద ఆశ్రమంలో గోవుల మృత్యుఘోష కొనసాగుతోంది. ఇవాళ మరో నాలుగు లేగదూడలు మృతి చెందాయి. రవాణా కోసం కంటైనర్లలో కుక్కేయడంతో మూగజీవులు గాయపడి, మరణించినట్టు తెలుస్తోంది. మరికొన్ని గోవులకు వైద్యసేవలు అందిస్తున్నారు.

దీంతో ఇప్పటివరకు మృత్యువాత పడ్డ గోవుల సంఖ్య 24కి పెరిగింది. మరోవైపు.. మూగజీవాల మృతిపై జంతు ప్రేమికుల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories