2024 ఎన్నికలే టార్గెట్గా వైసీపీ దూకుడు.. ప్రతిపక్షాలకు ధీటుగా గేమ్ను..


2024 ఎన్నికలే టార్గెట్గా వైసీపీ దూకుడు
* 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందడుగు
2024 Elections: 2024 ఎన్నికల్లో మరోసారి గెలుపే లక్ష్యంగా వైసీపీ దూకుడు పెంచింది. ఈ సారి 175 స్థానాల్లోనూ విజయకేతనం ఎగరవేయాలని ఫ్యాన్ పార్టీ నేతలు ముందడుగు వేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే సీఎం జగన్ పార్టీపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ప్రతిపక్షాలకు ధీటుగా గేమ్ను సిద్ధం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల్లో ఉండేలా వ్యూహరచన రచిస్తున్నారు. మా నమ్మకం నువ్వు జగన్, జగన్ననే మా భవిష్యత్తు కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు సీఎం జగన్.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



