Yanam: రికార్డు ధర పలికిన పులస..2కేజీల చేప ఎంతంటే..!

2 Kgs Pulasa Fish Sold For Rs 26 Thousand In The Auction At Yanam Market
x

Yanam: రికార్డు ధర పలికిన పులస..2కేజీల చేప ఎంతంటే!

Highlights

Yanam: యానాం వశిష్ట గోదావరిలో చిక్కిన పులసచేప

Yanam: జీవితంలో ఒక్కసారి అయినా పులస చేప తినాలని మాంసాహార ప్రియులు కోరుకుంటారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో 2 కిలోల పులసచేప రికార్డు ధర పలికింది. యానాం వశిష్ట గోదావరిలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు రెండు కిలోల పులుస చేప చిక్కింది. ఓ రాజకీయ నాయకుడి కోసం 2 కిలోల పులస చేపను ఒక వ్యక్తి 26వేలకు కొనుగోలు చేశాడని మత్స్యకారులు తెలిపారు. ఇటీవల కాలంలో పులసచేపలు చాలా అరుదుగా దొరకడంతో ధరలు విపరీతంగా పెరిగిపోయాయని స్థానికులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories