నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

15 injured in Road accident in Nellore District
x

నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం 

Highlights

Nellore: ప్రమాదంలో ఒకరు మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు

Nellore: నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుండి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా... 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories