Pawan Kalyan: ఆ కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం..


Pawan Kalyan: ఆ కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం..
Jana Sena: ఏపీలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలిచారు.
Jana Sena: ఏపీలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు బాధాకరమన్న ఆయన గోదావరి జిల్లాల్లో 80 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఒక్కో కుటుంబానికి లక్ష ఆర్థికసాయం ప్రకటించారు. అలాగే త్వరలో బాధిత కుటుంబాలను తాను పరామర్శిస్తానని స్పష్టం చేశారు. కౌలు రైతుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడంలేదని, సాగు చేసుకుంటే రుణం ఇవ్వరు, పంట నష్టపోతే పరిహారం ఇవ్వరంటూ ఏపీ సర్కార్కు చురకలు అంటించారు. రైతులు, కౌలు రైతుల పక్షాన జనసేన నిలుస్తుందని అన్నారు పవన్.
కౌలు రైతుల కుటుంబాలకు జనసేన అండ pic.twitter.com/9dekntWi99
— JanaSena Party (@JanaSenaParty) April 2, 2022

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire