YS Sharmila: 3,500 కి.మీ మైలురాయిని దాటనున్న వైఎస్ షర్మిల పాదయాత్ర

YS Sharmila: నర్సంపేటలో వైఎస్సార్ పైలాన్‌ను ఆవిష్కరించనున్న వైఎస్ విజయలక్ష్మి

Update: 2022-11-27 10:35 GMT

YS Sharmila: 3,500 కి.మీ మైలురాయిని దాటనున్న వైఎస్ షర్మిల పాదయాత్ర

YS Sharmila: YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 3,500 కిలోమీటర్ల మైలురాయిని దాటనుంది. ఈ సందర్భంగా నర్సంపేటలో YSR పైలాన్‌ను తన తల్లి విజయలక్ష్మితో కలిసి ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ షర్మిల, విజయలక్ష్మి ప్రసంగించనున్నారు.

Tags:    

Similar News